మహా
శివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది.
శివనామ
స్మరణతో ఆలయప్రాంగణాలు,
ఇళ్లు
మారుమోగాలి. పంచాక్షరీ
మంత్రంతో శివ నామస్మరణను
మొదలు పెడదాం. ఈ
పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానానికి
అనుకూలంగా రూపొందించాం.
ఈ
మంత్రోచ్ఛారణ ఇంట్లో ప్రశాంత
వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఆధ్యాత్మిక
చింతన కలిగిస్తుంది.
స్ట్రెస్,చిరాకులు,
కోపతాపాలు,
ఏవైనా చిన్నచిన్న
గొడవలు ఉంటే వాటికి ఇంగ్లీష్
లో మందులు లేవు. మన
ఆధ్యాత్మిక చింతనలో మాత్రం
"మంత్రం”
అనే మందుంది. వాటిలో
శ్రేష్టమైన మంత్రాల్లో ఒకటి
"ఓం
నమఃశివాయ" పంచాక్షరీ
మంత్రం. రోజూ
ఈ మంత్రాన్ని వినండి..
ప్రశాంతత
ఉంటే సగం రోగాలు తగ్గుతాయి,
సమస్యలకు
పరిష్కారాలు దొరుకుతాయి.
మహాశివరాత్రి
ముందస్తు శుభాకాంక్షలతో ఓం
నమఃశివాయ...
and SUBSCRIBE our Complete
Devotional Channel.
No comments:
Post a Comment