ప్రాతఃకాలంలో
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః అని
నెగటివ్ ఎనర్జీని ఇంటి నుంచి
బయటకు పంపించాలన్నా..
సంధ్యా
సమయంలో మళ్లీ ఆ నెగటివ్ ఎనర్జీస్
మన ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా..
వాటికో
శక్తి కావాలి.
ఆ
నెగటివ్ వైబ్రేషన్ తో యుద్ధం
చేసే శక్తి ఒక్క మంత్రానికే
ఉంది. అందునా
ఆ శక్తి ఎక్కువగా ఉండే అమ్మవారి
మంత్రాలు,
స్తోత్రాలకే.
వాటిలో
ముఖ్యమైనవి లలితా,
లక్ష్మీ
స్తోత్రాలు. ఈ
మహాలక్ష్మి అష్టకం..
సకల
శుభాలకూ మూలం.
లక్ష్మీదాయకం.
ఈ
అష్టకాన్ని రోజూ వినండి...
No comments:
Post a Comment